China: బుద్ధి మార్చుకోని చైనా..చెక్‌ పెట్టేందుకు భారత్‌ సిద్ధం

తూర్పు లద్ధాఖ్ లో భారత్ -చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని రెండేళ్లు దాటినా డ్రాగన్‌ తన బుద్ధి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌ యాంటీ-ట్యాంకు గైడెడ్ మిసైల్స్‌ను ఎల్‌ఏసీ వద్ద మోహరించి బలగాల్లో మరింత స్థైర్యాన్ని నింపేందుకు సిద్ధమైంది. 

Published : 25 Apr 2022 18:39 IST

తూర్పు లద్ధాఖ్ లో భారత్ -చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని రెండేళ్లు దాటినా డ్రాగన్‌ తన బుద్ధి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌ యాంటీ-ట్యాంకు గైడెడ్ మిసైల్స్‌ను ఎల్‌ఏసీ వద్ద మోహరించి బలగాల్లో మరింత స్థైర్యాన్ని నింపేందుకు సిద్ధమైంది. 

Tags :

మరిన్ని