Power Crisis: నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలి: పెద్దిరెడ్డి
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ఏపీ ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ట్రాన్స్ కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా నూతన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Published : 26 Apr 2022 10:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్