Power Crisis: నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలి: పెద్దిరెడ్డి

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ఏపీ ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ట్రాన్స్ కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా నూతన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 

Published : 26 Apr 2022 10:04 IST

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలంటే ఏపీ ట్రాన్స్ కో పటిష్టంగా ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ట్రాన్స్ కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా నూతన విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 

Tags :

మరిన్ని