Telangana News: భాజపా, కేంద్రం లక్ష్యంగా గులాబీ నేతల విమర్శల దాడి

తెరాస ప్లీనరీ వేదికగా ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం, భాజపా విధానాలపై దండెత్తారు.  భాజపా చేతిలో అధికారం దేశానికి అంధకారమని మంత్రి కేటీఆర్‌ విమర్శించగా.. పేదలను దంచి పెద్దలకు పంచడమే మోదీ సర్కార్ విధానమని హరీశ్ రావు ధ్వజమెత్తారు. 

Published : 28 Apr 2022 10:25 IST

తెరాస ప్లీనరీ వేదికగా ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం, భాజపా విధానాలపై దండెత్తారు.  భాజపా చేతిలో అధికారం దేశానికి అంధకారమని మంత్రి కేటీఆర్‌ విమర్శించగా.. పేదలను దంచి పెద్దలకు పంచడమే మోదీ సర్కార్ విధానమని హరీశ్ రావు ధ్వజమెత్తారు. 

Tags :

మరిన్ని