Andhra news: టైరు పగిలి అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు గాయాలు..

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు పగలటంతో అదుపుతప్పి నీటికుంట వైపు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును పొలాల వైపునకు మళ్లించటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కండక్టర్ తో పాటు ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు.

Published : 28 Apr 2022 13:38 IST

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైరు పగలటంతో అదుపుతప్పి నీటికుంట వైపు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును పొలాల వైపునకు మళ్లించటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కండక్టర్ తో పాటు ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు.

Tags :

మరిన్ని