Delhi: ఆకట్టుకున్న వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్ కార్యక్రమం

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  దిల్లీలోని హ్యాబిటేట్ సెంటర్‌లో "వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్" పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రసిద్ధ ఫౌండేషన్, ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

Published : 30 Apr 2022 10:26 IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా  దిల్లీలోని హ్యాబిటేట్ సెంటర్‌లో "వారియర్ ఉమెన్ ఆఫ్ భారత్" పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రసిద్ధ ఫౌండేషన్, ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

Tags :

మరిన్ని