SpiceJet: దుర్గాపూర్ విమాన ప్రమాదంపై డీజీసీఏ సీరియస్‌..!

ముంబయి-దుర్గాపూర్‌ విమాన ప్రమాదానికి సంబంధించి డీజీసీఏ విచారణ మొదలు పెట్టింది. సంస్థ వద్ద ఉన్న 91 విమానాలకు తనిఖీ చేయాలని ఆదేశించింది. దుర్గాపూర్‌లో లాండింగ్‌ సమయంలో కుదుపులకు బాధ్యులైన  సిబ్బంది, అధికారులను విధుల నుంచి తప్పించింది.

Published : 03 May 2022 12:51 IST

ముంబయి-దుర్గాపూర్‌ విమాన ప్రమాదానికి సంబంధించి డీజీసీఏ విచారణ మొదలు పెట్టింది. సంస్థ వద్ద ఉన్న 91 విమానాలకు తనిఖీ చేయాలని ఆదేశించింది. దుర్గాపూర్‌లో లాండింగ్‌ సమయంలో కుదుపులకు బాధ్యులైన  సిబ్బంది, అధికారులను విధుల నుంచి తప్పించింది.

Tags :

మరిన్ని