Viral Video: దిల్లీలో నడిరోడ్డుపై కాల్పుల కలకలం

దేశ రాజధాని దిల్లీలో అంతా చూస్తుండగా ముగ్గురు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. దిల్లీ సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు కారులో వెళుతుండగా ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు.

Published : 08 May 2022 11:42 IST

దేశ రాజధాని దిల్లీలో అంతా చూస్తుండగా ముగ్గురు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. దిల్లీ సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు కారులో వెళుతుండగా ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు.

Tags :

మరిన్ని