Andhra politics: నేను గాంధీని కాను.. నా జోలికొస్తే..: మంత్రి దాడిశెట్టి రాజా

‘నేను గాంధీని కాను. నేను ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి ఎవరైనా వస్తే సమాధానం చాలా గట్టిగా ఉంటుంది’ అని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల తునిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి ఓ పార్టీ వారిపై తాను కేసులు పెట్టించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అది తనకు సంబంధించిన విషయం కాదన్నారు.

Published : 09 May 2022 17:31 IST

‘నేను గాంధీని కాను. నేను ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి ఎవరైనా వస్తే సమాధానం చాలా గట్టిగా ఉంటుంది’ అని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల తునిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి ఓ పార్టీ వారిపై తాను కేసులు పెట్టించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అది తనకు సంబంధించిన విషయం కాదన్నారు.

Tags :

మరిన్ని