Andhra politics: నేను గాంధీని కాను.. నా జోలికొస్తే..: మంత్రి దాడిశెట్టి రాజా
‘నేను గాంధీని కాను. నేను ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి ఎవరైనా వస్తే సమాధానం చాలా గట్టిగా ఉంటుంది’ అని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో వాలంటీర్ల అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల తునిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి ఓ పార్టీ వారిపై తాను కేసులు పెట్టించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అది తనకు సంబంధించిన విషయం కాదన్నారు.
Published : 09 May 2022 17:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్