CBI: సీబీఐ సిబ్బంది కడప నుంచి వెళ్లిపోకపోతే బాంబులేస్తాం..!
దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఎందరో నేరగాళ్ల ఆటకట్టించింది. అలాంటి సీబీఐ సిబ్బంది జోలికి ఎవరైనా వెళ్లగలరా.. బాంబులేసి లేపేస్తాం అని బెదిరించగలరా.? ఎక్కడైనా ఏమోగానీ కడపలో మాత్రం అదే జరిగింది. వివేకా హత్య కేసును కొలిక్కి తెచ్చేందుకు శ్రమిస్తున్న సీబీఐ సిబ్బందిని కడప నుంచి వెళ్లిపోకపోతే బాంబులేస్తామని భయపెట్టడం దుమారం రేపుతోంది..
Published : 12 May 2022 09:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?