Yadadri: చెత్తబండిలో మృతదేహం తరలింపు.. యాదాద్రి ఆలయ అధికారుల కర్కశత్వం

పుణ్యస్నానం కోసం పుష్కరిణిలో దిగితే ప్రమాదవశాత్తూ కన్నబిడ్డను కోల్పోయిన తల్లి విషయంలో యాదాద్రి ఆలయ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  రెండున్నర గంటలపాటు మృతదేహం పక్కనే తల్లి రోదిస్తూ కూర్చున్నా వారు కనికరం చూపలేదు. చివరకు చెత్తబండిలో మృతదేహాన్ని తరలించి కర్కశత్వాన్ని ప్రదర్శించారు.

Published : 16 May 2022 09:31 IST

పుణ్యస్నానం కోసం పుష్కరిణిలో దిగితే ప్రమాదవశాత్తూ కన్నబిడ్డను కోల్పోయిన తల్లి విషయంలో యాదాద్రి ఆలయ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  రెండున్నర గంటలపాటు మృతదేహం పక్కనే తల్లి రోదిస్తూ కూర్చున్నా వారు కనికరం చూపలేదు. చివరకు చెత్తబండిలో మృతదేహాన్ని తరలించి కర్కశత్వాన్ని ప్రదర్శించారు.

Tags :

మరిన్ని