Yadadri: చెత్తబండిలో మృతదేహం తరలింపు.. యాదాద్రి ఆలయ అధికారుల కర్కశత్వం
పుణ్యస్నానం కోసం పుష్కరిణిలో దిగితే ప్రమాదవశాత్తూ కన్నబిడ్డను కోల్పోయిన తల్లి విషయంలో యాదాద్రి ఆలయ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర గంటలపాటు మృతదేహం పక్కనే తల్లి రోదిస్తూ కూర్చున్నా వారు కనికరం చూపలేదు. చివరకు చెత్తబండిలో మృతదేహాన్ని తరలించి కర్కశత్వాన్ని ప్రదర్శించారు.
Published : 16 May 2022 09:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్