Telangana News: భాజపా, తెరాస నేతల మధ్య మాటల తూటాలు..!

తెలంగాణలో ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభలో భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. తెరాస సర్కార్‌పై చేసిన విమర్శలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. తెరాస-భాజపా నేతల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.

Published : 16 May 2022 09:39 IST

తెలంగాణలో ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభలో భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. తెరాస సర్కార్‌పై చేసిన విమర్శలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. తెరాస-భాజపా నేతల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.

Tags :

మరిన్ని