Andhra News: మైలేజీ తగ్గితే జీతం కట్‌.. ఏపీఎస్ ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్లపై వేధింపులు

మైలేజీ పేరిట ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్లపై డిపోల్లో వేధింపులు పెరుగుతున్నాయి. మైలేజీ తగ్గితే జీతం నుంచి రికవరీ చేస్తామని తాఖీదులు ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.

Published : 16 May 2022 09:46 IST

మైలేజీ పేరిట ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్లపై డిపోల్లో వేధింపులు పెరుగుతున్నాయి. మైలేజీ తగ్గితే జీతం నుంచి రికవరీ చేస్తామని తాఖీదులు ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.

Tags :

మరిన్ని