Andhra news: సమస్యలు తీరేదాకా విద్యుత్తు బిల్లులు కట్టేదేలే..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని ముస్తాపురం గ్రామస్తులు విద్యుత్తు బిల్లులు కట్టబోమని బీష్మించారు. ముస్తాపురం గ్రామాన్ని ఆత్మకూరు మున్సిపాల్టీలో కలిపారు. గత ఏడాది నుంచి లైన్ మెన్, హెల్పర్ కూడా లేడు. ఏ విద్యుత్ సమస్య వచ్చినా తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని, అందుకే విద్యుత్ బిల్లులు కట్టకుండా బహిష్కరించామని గ్రామస్థులు చెబుతున్నారు.
Published : 17 May 2022 13:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్