Andhra News: జగన్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన మహిళ..!

గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాడికొండ మండలం కంతేరుకు చెందిన కె.వెంకాయమ్మ భూవివాదంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. భూమిని సర్వే చేసి ఎవరిది ఎంతవరకో తేల్చాలని స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 17 May 2022 13:56 IST

గుంటూరు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ మహిళ జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాడికొండ మండలం కంతేరుకు చెందిన కె.వెంకాయమ్మ భూవివాదంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. భూమిని సర్వే చేసి ఎవరిది ఎంతవరకో తేల్చాలని స్పందన కార్యక్రమంలో అర్జీ అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Tags :

మరిన్ని