Telangana News: పరిహారం పెంచాలంటున్న చనాక కోర్టా భూనిర్వాసితులు

చనాక కోర్టా జలాశయానికి అనుబంధంగా చేపట్టిన జలాశయ నిర్మాణానికి పరిహారం చెల్లింపు ప్రక్రియ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూముల ధరలు పెరిగినందున పరిహారం పెంచి ఇవ్వాల్సింది పోయి తక్కువ చేసి ఇస్తామనడమేంటని నిర్వాసితులు వాపోతున్నారు.

Published : 19 May 2022 16:19 IST

చనాక కోర్టా జలాశయానికి అనుబంధంగా చేపట్టిన జలాశయ నిర్మాణానికి పరిహారం చెల్లింపు ప్రక్రియ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూముల ధరలు పెరిగినందున పరిహారం పెంచి ఇవ్వాల్సింది పోయి తక్కువ చేసి ఇస్తామనడమేంటని నిర్వాసితులు వాపోతున్నారు.

Tags :

మరిన్ని