Palle pragathi: మేడ్చల్ మల్కాజిగిరిలో రసాభాసగా మారిన పల్లె ప్రగతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి జెడ్పీటీసీ, కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడగా.. వేదికపై ఉన్న ఎర్రబెల్లి జోక్యం చేసుకున్నారు. దీంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.
Published : 06 Jun 2022 17:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!