Palle pragathi: మేడ్చల్‌ మల్కాజిగిరిలో రసాభాసగా మారిన పల్లె ప్రగతి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి జెడ్పీటీసీ, కాంగ్రెస్‌ నేత హరివర్ధన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడగా.. వేదికపై ఉన్న ఎర్రబెల్లి జోక్యం చేసుకున్నారు. దీంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.

Published : 06 Jun 2022 17:24 IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి జెడ్పీటీసీ, కాంగ్రెస్‌ నేత హరివర్ధన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడగా.. వేదికపై ఉన్న ఎర్రబెల్లి జోక్యం చేసుకున్నారు. దీంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు