Agnipath: రాకేష్‌ అంతిమయాత్రలో ఉద్రిక్తత.. ‘సీతక్కా గో బ్యాక్‌’ అంటూ తెరాస నిరసన

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ఆందోళనల్లో మృతిచెందిన రాకేశ్‌ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.రాకేష్ మృతదేహాన్ని వైకుంఠధామానికి తరలిస్తున్న క్రమంలో అంతిమయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈక్రమంలో తెరాస నాయకులు సీతక్క గోబ్యాక్ .. గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. 

Published : 18 Jun 2022 21:40 IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ఆందోళనల్లో మృతిచెందిన రాకేశ్‌ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.రాకేష్ మృతదేహాన్ని వైకుంఠధామానికి తరలిస్తున్న క్రమంలో అంతిమయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈక్రమంలో తెరాస నాయకులు సీతక్క గోబ్యాక్ .. గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. 

Tags :

మరిన్ని