Adityanath: యోగి హెలికాప్టర్ కిటికీని ఢీ కొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను పక్షి ఢీ కొనడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. వారణాసి నుంచి లఖ్నవూకి వెళ్తుండగా టేకాఫ్ అవ్వగానే హెలికాప్టర్ కిటికీని పక్షి ఢీ కొట్టింది. దీంతో వారణాసి పోలీస్ లైన్స్ గ్రౌండ్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
Published : 26 Jun 2022 18:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్