Adityanath: యోగి హెలికాప్టర్‌ కిటికీని ఢీ కొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీ కొనడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.  వారణాసి నుంచి లఖ్‌నవూకి వెళ్తుండగా టేకాఫ్‌ అవ్వగానే హెలికాప్టర్‌ కిటికీని పక్షి ఢీ కొట్టింది. దీంతో వారణాసి పోలీస్ లైన్స్ గ్రౌండ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

Published : 26 Jun 2022 18:24 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీ కొనడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.  వారణాసి నుంచి లఖ్‌నవూకి వెళ్తుండగా టేకాఫ్‌ అవ్వగానే హెలికాప్టర్‌ కిటికీని పక్షి ఢీ కొట్టింది. దీంతో వారణాసి పోలీస్ లైన్స్ గ్రౌండ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

Tags :

మరిన్ని