Kerala: డోలో మాత్రపై భారత చిత్ర పటాన్ని గీసింది..

పెద్దలకు కష్టతరమైన పనులను కూడా పిల్లలు సాధించి ఔరా అనిపిస్తారు. అలాగే కేరళకు చెందిన 14 ఏళ్ల బాలిక డోలో మాత్రపై ఏకంగా భారత్ చిత్ర పటాన్ని గీసింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Published : 13 Apr 2022 16:24 IST

పెద్దలకు కష్టతరమైన పనులను కూడా పిల్లలు సాధించి ఔరా అనిపిస్తారు. అలాగే కేరళకు చెందిన 14 ఏళ్ల బాలిక డోలో మాత్రపై ఏకంగా భారత్ చిత్ర పటాన్ని గీసింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Tags :

మరిన్ని