Bihar:ఈదురుగాలులతో కూడిన వర్షం.. 27 మంది మృత్యువాత

బీహార్‌ను ఈదురుగాలులతో కూడిన వర్షాలు అతలాకుతలం చేశాయి. వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షానికి అపార నష్టం సంభవించింది. వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో 27 మంది మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Published : 20 May 2022 15:47 IST

బీహార్‌ను ఈదురుగాలులతో కూడిన వర్షాలు అతలాకుతలం చేశాయి. వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షానికి అపార నష్టం సంభవించింది. వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో 27 మంది మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Tags :

మరిన్ని