National News: స్వదేశాన్ని వీడుతున్న సంపన్నులు

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నా వేల మంది సంపన్నులు విభిన్న కారణాలతో దేశాన్ని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఆందోళనను మరింత పెంచుతోంది. 2020లో దేశంలో ఉన్న కుబేరుల్లో 2 శాతం మంది దేశాన్ని వీడారు. 

Published : 25 Jun 2022 14:06 IST

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నా వేల మంది సంపన్నులు విభిన్న కారణాలతో దేశాన్ని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఆందోళనను మరింత పెంచుతోంది. 2020లో దేశంలో ఉన్న కుబేరుల్లో 2 శాతం మంది దేశాన్ని వీడారు. 

Tags :

మరిన్ని