Prakash Raj: మణిపుర్‌ మండిపోతోంటే.. పార్లమెంట్‌లో నువ్వా? నేనా?.. అంటూ కొట్లాట! : ప్రకాశ్‌రాజ్‌

మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచపుండు అవుతాయని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో ‘సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం’ను ఆవిష్కరించిన అనంతరం ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు.

Published : 12 Aug 2023 17:41 IST

మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచపుండు అవుతాయని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో ‘సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం’ను ఆవిష్కరించిన అనంతరం ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు.

Tags :

మరిన్ని