Congress: పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్ అడుగులు..
రాష్ట్ర కాంగ్రెస్లో చేరికలపై ప్రత్యేకంగా స్క్రూటినైజ్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. కమిటీలో సభ్యులుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
Published : 21 Apr 2022 11:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!