Women Farmers: రాజధాని కోసం భూములిచ్చి మనోవేదన చెందుతున్నాం: రైతులు
అమరావతి (Amaravati) రాజధానికి భూములిచ్చినందుకు శారీరకంగా, మానసికంగా తమను వేధించారని, కేసులు పెట్టారని ఆ ప్రాంత రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. భూములివ్వడమే మేం చేసిన తప్పా అని వాపోయారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం సరిగ్గా కౌలు కూడా ఇవ్వడం లేదన్నారు. నారా లోకేశ్ ‘యువగళం’పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ‘అమరావతి ఆవేదన’కార్యక్రమంలో అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు.
Published : 14 Aug 2023 10:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్