Women Farmers: రాజధాని కోసం భూములిచ్చి మనోవేదన చెందుతున్నాం: రైతులు

అమరావతి (Amaravati) రాజధానికి భూములిచ్చినందుకు శారీరకంగా, మానసికంగా  తమను వేధించారని,  కేసులు పెట్టారని ఆ ప్రాంత రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. భూములివ్వడమే మేం చేసిన తప్పా అని వాపోయారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం సరిగ్గా కౌలు కూడా ఇవ్వడం లేదన్నారు. నారా లోకేశ్‌ ‘యువగళం’పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ‘అమరావతి ఆవేదన’కార్యక్రమంలో అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు. 

Published : 14 Aug 2023 10:24 IST

అమరావతి (Amaravati) రాజధానికి భూములిచ్చినందుకు శారీరకంగా, మానసికంగా  తమను వేధించారని,  కేసులు పెట్టారని ఆ ప్రాంత రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. భూములివ్వడమే మేం చేసిన తప్పా అని వాపోయారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం సరిగ్గా కౌలు కూడా ఇవ్వడం లేదన్నారు. నారా లోకేశ్‌ ‘యువగళం’పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన ‘అమరావతి ఆవేదన’కార్యక్రమంలో అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు. 

Tags :

మరిన్ని