Amaravati: ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం వల్లే.. పాదయాత్రకు అపూర్వ ఆదరణ: అమరావతి రైతులు

అమరావతి రైతులు నేడు పాదయాత్రకు విరామం తీసుకున్నారు. గత రాత్రి ద్వారకాతిరుమలలో బస చేసిన రైతులు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం వల్లే పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ఐకాస నేతలు స్పష్టం చేశారు.  

Published : 01 Oct 2022 12:58 IST

అమరావతి రైతులు నేడు పాదయాత్రకు విరామం తీసుకున్నారు. గత రాత్రి ద్వారకాతిరుమలలో బస చేసిన రైతులు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం వల్లే పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ఐకాస నేతలు స్పష్టం చేశారు.  

Tags :

మరిన్ని