Amaravati JAC: మంత్రి బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ అమరావతి ఐకాస నేతలు
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై అమరావతి ఐకాస నేతలు మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేస్తూ .ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని పాలకులు విబేధాలు సృష్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ అసమర్ధ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Published : 25 Sep 2022 19:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..