Andhra news: మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతిని కడిగిపారేసిన మహిళ..

విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలెం పంచాయతీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అవంతికి ప్రజల నుంచి నిరసన సెగ తీవ్రంగా తగిలింది.  ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, అధికారులకు పరిస్థితులు బాగుంటే సాధారణ ప్రజలకు కూడా బాగున్నట్లేనా అని ప్రశ్నించారు. అన్నీ విన్న అవంతి చేస్తాం, చూస్తాం అంటూ అక్కడి నుంచి జారుకున్నారు.

Published : 13 May 2022 10:38 IST

విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలెం పంచాయతీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అవంతికి ప్రజల నుంచి నిరసన సెగ తీవ్రంగా తగిలింది.  ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, అధికారులకు పరిస్థితులు బాగుంటే సాధారణ ప్రజలకు కూడా బాగున్నట్లేనా అని ప్రశ్నించారు. అన్నీ విన్న అవంతి చేస్తాం, చూస్తాం అంటూ అక్కడి నుంచి జారుకున్నారు.

Tags :

మరిన్ని