MSP: పంటలకు మద్దతు ధర హామీ మరచిన జగన్ సర్కార్
మద్దతు ధరలకు జగన్ ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో నిర్ణయించిన ధరల్నే ఇప్పటికీ వల్లెవేస్తోంది. కేంద్రం తాము ప్రకటించే మద్దతు ధరలను ఏటా ఎంతో కొంత పెంచుతున్నా.. రాష్ట్రం మాత్రం తమ జాబితాలోని వాటికి అలా పెంచాలన్న ఊసే మరచింది. ఖరీఫ్లో విత్తనం వేయడానికి ముందే ఏటా మద్దతు ధరల్ని ప్రకటించి అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. తర్వాత పెంపు విషయాన్ని విస్మరించారు.
Updated : 21 Oct 2023 16:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..