రాధాకిషన్రావుపై మరో కేసు.. కిడ్నాప్ చేసి రూ.కోట్ల విలువైన షేర్లు బదిలీ చేయించారని ఆరోపణ
టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో రూ.కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్లకు బలవంతంగా బదిలీ చేయించారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. రాధాకిషన్ రావుతో పాటు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.
Published : 11 Apr 2024 10:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!