Medak: తల్లీకొడుకు ఆత్మహత్య.. ఎస్పీ ఎంట్రీతో ఆందోళన విరమణ!
మెదక్ జిల్లా రామాయంపేటలో ఉద్రిక్తత చల్లారింది. కామారెడ్డిలోని ఓ లాడ్జిలో రామాయంపేట పట్టణానికి చెందిన తల్లీకుమారుడు పద్మ(65), సంతోష్(40) నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో జిల్లా ఎస్పీ వారికి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.
Published : 16 Apr 2022 18:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!