Bandi Sanjay: కేసీఆర్ పాదయాత్ర చేస్తే.. నా యాత్ర ఆపేస్తా: బండి సంజయ్ సవాల్
ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తే.. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆపేస్తానంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. జనగామ జిల్లా దేవరుప్పులలో నిర్వహించిన సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెరాస పాలనలో ఎంతమందికి ఉద్యోగాలొచ్చాయంటూ ప్రశ్నించారు.
Published : 15 Aug 2022 13:03 IST
Tags :