Pawan kalyan: ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ను అంగీకరిస్తే.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టే!: పవన్‌ కల్యాణ్‌

ఏపీలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ను ప్రజలు అంగీకరిస్తే.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రేబాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.

Published : 04 May 2024 21:06 IST

ఏపీలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ను ప్రజలు అంగీకరిస్తే.. దొంగ చేతికి తాళాలిచ్చినట్టేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రేబాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. మన ఆస్తులపై రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందని గుర్తు చేశారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తేలాల్సింది మెజార్టీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని