Nara Brahmani: మంగళగిరి ప్రజలు నన్ను కన్న బిడ్డలా ఆదరిస్తున్నారు!: నారా బ్రాహ్మణి
మంగళగిరి ప్రజల ఆదరణ చూస్తుంటే.. ఈ ప్రాంతంలోనే లోకేశ్ పుట్టారా? అనిపిస్తోందని నారా బ్రాహ్మణి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ప్రధాన వీధుల్లో నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి రోడ్ షో నిర్వహించారు. బ్రాహ్మణిని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న టిఫిన్ బండి వద్ద ఆగి ఆమె అల్పాహారం తీసుకున్నారు.
Published : 04 May 2024 22:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?