BJP: చేవెళ్లపై భాజపా గురి.. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీసీ సామాజిక వర్గంతో ఎంపీ సీటును దక్కించుకోవాలని భారాస చూస్తుంటే భాజపా మోదీ నినాదాన్ని ఎత్తుకుంది. అభివృద్ధి, సంక్షేమం పేరుతో హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పోటీ చేసిన ప్రతిసారి ఓటమిని మూటగట్టుకున్న భాజపా ఈ సారి గెలుపే లక్ష్యంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బరిలో నిలిపింది.
Updated : 18 Apr 2024 16:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన