BJP: చేవెళ్లపై భాజపా గురి.. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీసీ సామాజిక వర్గంతో ఎంపీ సీటును దక్కించుకోవాలని భారాస చూస్తుంటే భాజపా మోదీ నినాదాన్ని ఎత్తుకుంది. అభివృద్ధి, సంక్షేమం పేరుతో హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పోటీ చేసిన ప్రతిసారి ఓటమిని మూటగట్టుకున్న భాజపా ఈ సారి గెలుపే లక్ష్యంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బరిలో నిలిపింది.

Updated : 18 Apr 2024 16:17 IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బీసీ సామాజిక వర్గంతో ఎంపీ సీటును దక్కించుకోవాలని భారాస చూస్తుంటే భాజపా మోదీ నినాదాన్ని ఎత్తుకుంది. అభివృద్ధి, సంక్షేమం పేరుతో హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. పోటీ చేసిన ప్రతిసారి ఓటమిని మూటగట్టుకున్న భాజపా ఈ సారి గెలుపే లక్ష్యంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బరిలో నిలిపింది.

Tags :

మరిన్ని