YSRCP: నానీ, జోగీ, వంశీ, కిట్టూ.. సౌమ్యులు, మంచివాళ్లంటూ జగన్ కితాబు
వైకాపా (YSRCP) ఎమ్మెల్యే అభ్యర్థులను మంచివారు, సౌమ్యులు అని ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేస్తుండటంతో ప్రజలు నవ్వుకుంటున్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు అంత సౌమ్యులెప్పుడయ్యారా అని ఆలోచనలో పడుతున్నారు. సోమవారం గుడివాడలో చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్.. కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసిన తీరు చూసి జిల్లా వాసులు అవాక్కవుతున్నారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు ముఖ్యమంత్రికి తెలియదా? తెలిసినా కవర్ చేస్తున్నారా? అని చర్చించుకుంటున్నారు.
Published : 16 Apr 2024 10:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!