TS News: రైతు భరోసా, రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు
రైతుభరోసా, పంటలబీమా, రుణమాఫీ పథకాల విధివిధానాలపై తెలంగాణ ప్రభుత్వం విస్తృత కసరత్తు చేస్తోంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టంపై అంచనాలు పూర్తి చేసిన ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన తర్వాత పరిహారం చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే వానాకాలం సీజన్ కోసం ఇప్పటి నుంచే రసాయన ఎరువులు, విత్తనాలు, ఇతర ఉపకరణాలు రైతులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Published : 16 Apr 2024 10:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!