CPM - CPI: భాజపాపై కలిసి పోరాటం చేస్తాం: ఉభయ కమ్యూనిస్టు పార్టీల నిర్ణయం
తప్పుడు దారుల్లో అధికారం కోసం ఎత్తులు వేస్తున్న భాజపాను నిలువరించేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సీపీఎం(CPM), సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు తెలిపారు. భాజపా(BJP) ప్రమాదకర శక్తిగా మారిందని.. ఇదే కొనసాగితే దేశం విచ్ఛిన్నమవుతుందన్నారు. రాష్ట్రంలో ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సీపీఎం, సీపీఐ కలిసి సాగుతాయని ఇందులో భాగంగా ఈ నెల 9న ఎగ్జిబిషన్ మైదానంలో సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Updated : 04 Apr 2023 19:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..