Presidential Election: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును భాజపా ఎంపిక చేసింది. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ సాయంత్రం దిల్లీలో సమావేశమై ముర్మూను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
Published : 21 Jun 2022 22:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!