OU: విద్యుత్‌ వెలుగుల్లో ఓయూ ఆర్ట్స్ కళాశాల భవనం

చారిత్రక ఆర్ట్స్ కళాశాల భవనాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రూ.12 కోట్ల వ్యయంతో.. ఓయూ ఆర్ట్స్ కళాశాల భవనానికి ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల భవనంపై ప్రదర్శితమైన లైటింగ్‌ను విద్యార్థులతో కలిసి వీక్షించారు.  

Published : 13 Sep 2023 12:51 IST

చారిత్రక ఆర్ట్స్ కళాశాల భవనాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రూ.12 కోట్ల వ్యయంతో.. ఓయూ ఆర్ట్స్ కళాశాల భవనానికి ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల భవనంపై ప్రదర్శితమైన లైటింగ్‌ను విద్యార్థులతో కలిసి వీక్షించారు.  

Tags :

మరిన్ని