Twitter: మస్క్ చేతికి ట్విట్టర్.. 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం..
టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ యాజమాన్యంలోకి సామాజిక మాధ్యమం ట్విటర్ చేరనుంది. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ సంస్థను విక్రయించేందుకు. అంగీకారం కుదిరింది. స్వేఛ్చాయుత భావవ్యక్తీకరణ వేదికగా తన సామర్థ్యం మేరకు ట్విట్టర్ పనిచేయడంలేదని, అందుకే దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. వినియోగదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ట్విట్టర్ను ప్రైవేటు కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Published : 26 Apr 2022 09:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..