IND vs PAK: గణేశ్‌ మండపాల వద్ద క్రికెట్‌ అభిమానుల ‘పండగ’

భాగ్యనగరంలోని గణేశ్‌ మండపాల వద్ద భారత్‌, పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందడి నెలకొంది. మండపాల వద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకొని క్రికెట్‌ అభిమానులు మ్యాచ్‌ను తిలకించారు. ఉస్మాన్‌గంజ్‌లో టీమ్‌ఇండియా గెలవాలని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

Published : 04 Sep 2022 20:30 IST

భాగ్యనగరంలోని గణేశ్‌ మండపాల వద్ద భారత్‌, పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందడి నెలకొంది. మండపాల వద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకొని క్రికెట్‌ అభిమానులు మ్యాచ్‌ను తిలకించారు. ఉస్మాన్‌గంజ్‌లో టీమ్‌ఇండియా గెలవాలని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

మరిన్ని