Crime: సబ్సిడీలు స్వాహా.. రూ.వందల కోట్ల కుంభకోణం..
నకిలీ పత్రాలతో రూ.కోట్ల ప్రజాధనాన్ని సబ్సిడీల రూపంలో స్వాహా చేసిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాటరీ వాహనాల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం తెచ్చిన ఫేమ్ పథకాన్ని ఆసరాగా చేసుకుని హీరో ఎలక్ట్రిక్ సంస్థ వందల కోట్లు స్వాహా చేసింది. హీరో ఎలక్ట్రిక్ ప్రభుత్వానికి సమర్పించిన వివిధ నివేదికలను కొంత మంది సీఏల బృందం పరిశోధించి అక్రమాల గుట్టు రట్టు చేశారు.
Published : 23 Apr 2022 12:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!