Crime: సబ్సిడీలు స్వాహా.. రూ.వందల కోట్ల కుంభకోణం..

నకిలీ పత్రాలతో రూ.కోట్ల ప్రజాధనాన్ని సబ్సిడీల రూపంలో స్వాహా చేసిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాటరీ వాహనాల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం తెచ్చిన ఫేమ్ పథకాన్ని ఆసరాగా చేసుకుని హీరో ఎలక్ట్రిక్ సంస్థ వందల కోట్లు స్వాహా చేసింది. హీరో ఎలక్ట్రిక్ ప్రభుత్వానికి సమర్పించిన వివిధ నివేదికలను కొంత మంది సీఏల బృందం పరిశోధించి అక్రమాల గుట్టు రట్టు చేశారు.

Published : 23 Apr 2022 12:40 IST

నకిలీ పత్రాలతో రూ.కోట్ల ప్రజాధనాన్ని సబ్సిడీల రూపంలో స్వాహా చేసిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాటరీ వాహనాల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం తెచ్చిన ఫేమ్ పథకాన్ని ఆసరాగా చేసుకుని హీరో ఎలక్ట్రిక్ సంస్థ వందల కోట్లు స్వాహా చేసింది. హీరో ఎలక్ట్రిక్ ప్రభుత్వానికి సమర్పించిన వివిధ నివేదికలను కొంత మంది సీఏల బృందం పరిశోధించి అక్రమాల గుట్టు రట్టు చేశారు.

Tags :

మరిన్ని