Amaravati: రాజధాని రైతులకు కొత్త కష్టాలు.. సీఆర్డీఏ నుంచి లేఖ అడుగుతున్న రెవెన్యూ అధికారులు
రాజధానికి భూములిచ్చిన రైతులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. భూసమీకరణలో పొలాలు ఇచ్చి.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెబ్ల్యాండ్లో పేరు నమోదు కాలేదని, డిజిటల్ సంతకం లేదంటూ.. అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. వాటిని సరిచేయాలని రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే.. సీఆర్డీఏ నుంచి లేఖ తీసుకురావాలని తహసీల్దార్ చెబుతున్నారు. దీంతో రైతులు అటూఇటూ తిరగలేక అష్టకష్టాలు పడుతున్నారు.
Published : 11 Jan 2024 15:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు