Annavaram: కమనీయం రమణీయం.. సత్యదేవుని కల్యాణం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి(Annavaram Satyanarayana Swamy) వారి దివ్య కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి వైభవంగా సాగింది. పంపానదీ తీరంలో సత్యదేవుని పరిణయ మహోత్సవాన్ని.. కమనీయంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కల్యాణవేడుక చూసి మురిసిపోయారు.
Updated : 02 May 2023 13:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?