Cyber Crime: ఆన్‌లైన్‌ గేమింగ్‌ పేరిట సైబర్‌ నేరాలు.. మోసపోతున్న అమాయక ప్రజలు

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలతో ప్రజలు రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్ ద్వారా వల విసిరి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును దోచేస్తున్నారు. ఈ నేరాల్లో మహిళలు, విద్యార్థులు బాధితులుగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

Updated : 23 Jan 2024 12:56 IST

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలతో ప్రజలు రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్ ద్వారా వల విసిరి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును దోచేస్తున్నారు. ఈ నేరాల్లో మహిళలు, విద్యార్థులు బాధితులుగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

Tags :

మరిన్ని