Andhra News: సీఎంను తిట్టినవారికి గంటలో బెయిల్ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి

హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వంపై హుందాగా వ్యవహరించాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నత న్యాయస్థానం వ్యవహరిస్తోందన్న ఆయన.. కొందరు జడ్జీలు సర్కారును ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. జడ్జీలను తిట్టిన వారికి 3 నెలలైనా బెయిల్ ఇవ్వని కోర్టులు.. సీఎం జగన్‌ను తిట్టిన వారికి మాత్రం గంటలో బెయిల్ ఇచ్చారని విమర్శించారు.

Published : 19 Aug 2022 19:08 IST

హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వంపై హుందాగా వ్యవహరించాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నత న్యాయస్థానం వ్యవహరిస్తోందన్న ఆయన.. కొందరు జడ్జీలు సర్కారును ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. జడ్జీలను తిట్టిన వారికి 3 నెలలైనా బెయిల్ ఇవ్వని కోర్టులు.. సీఎం జగన్‌ను తిట్టిన వారికి మాత్రం గంటలో బెయిల్ ఇచ్చారని విమర్శించారు.

Tags :

మరిన్ని