G20Summit: జీ-20 వేదికగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు అరుదైన గౌరవం
దేశంలోనే అత్యంత అరుదైన కళల్లో ఒకటి ఫిలిగ్రీ. ఈ కళను అందిపుచ్చుకున్న కరీంనగర్ బిడ్డలు తమలోని నైపుణ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించే అవకాశాన్ని అందుకున్నారు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ జీ-20 సమావేశాల్లోనూ తళుక్కు మనిపించనుంది. కళాకారులు తమ నైపుణ్యానికి పదునుపెట్టి.. రూపొందించిన బ్యాడ్జెస్ జీ20 దేశాల ప్రతినిధులు తమ కోటుకు అలంకరించుకోనున్నారు. కేంద్రం ఆర్డర్తో ఇక్కడ్నుంచి ప్రత్యేకంగా 200 అశోక చక్రం బ్యాడ్జిలను వెండితో తయారు చేసి పంపించారు.
Published : 10 Sep 2023 12:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!