KCR: కాళేశ్వరంపై బ్రహ్మాండం బద్దలైనట్టు కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది: కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని భారాస అధినేత కేసీఆర్‌ విమర్శించారు. కరీంనగర్‌లో భారాస కదనభేరీ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. 2001 మే నెలలో ఇక్కడి నుంచే సింహగర్జన సభతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించినట్లు వివరించారు. ఆశకు పోయి కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. గ్యారంటీల అమలు వదిలి.. దిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని విమర్శించారు. 

Updated : 12 Mar 2024 21:32 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని భారాస అధినేత కేసీఆర్‌ విమర్శించారు. కరీంనగర్‌లో భారాస కదనభేరీ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. 2001 మే నెలలో ఇక్కడి నుంచే సింహగర్జన సభతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించినట్లు వివరించారు. ఆశకు పోయి కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. గ్యారంటీల అమలు వదిలి.. దిల్లీకి సూట్‌కేసులు మోస్తున్నారని విమర్శించారు. 

Tags :

మరిన్ని