KCR: కాళేశ్వరంపై బ్రహ్మాండం బద్దలైనట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోంది: కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు. కరీంనగర్లో భారాస కదనభేరీ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. 2001 మే నెలలో ఇక్కడి నుంచే సింహగర్జన సభతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించినట్లు వివరించారు. ఆశకు పోయి కాంగ్రెస్ను గెలిపిస్తే.. గ్యారంటీల అమలు వదిలి.. దిల్లీకి సూట్కేసులు మోస్తున్నారని విమర్శించారు.
Updated : 12 Mar 2024 21:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!