Andhra News: మన్యం వీరుడు అల్లూరికి కిషన్ రెడ్డి, రోజా నివాళులు
అజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రులు నివాళులర్పించారు. బీచ్ రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా.. సీతారామరాజు విగ్రహానికి అంజలి ఘటించారు.
Published : 07 May 2022 12:23 IST
Tags :