KTR: పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికి మధ్య పోటీ..!: కేటీఆర్‌

తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికి మధ్య పోటీ జరుగుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో భారాస నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. రైతుబంధు, రైతు రుణమాఫీ హామీలను కాంగ్రెస్‌ మరచిపోయిందని మండిపడ్డారు.  

Published : 27 Mar 2024 14:12 IST

తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికి మధ్య పోటీ జరుగుతుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో భారాస నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. రైతుబంధు, రైతు రుణమాఫీ హామీలను కాంగ్రెస్‌ మరచిపోయిందని మండిపడ్డారు.  

Tags :

మరిన్ని